Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడుగా స్పీకర్ మహీందా అభేవర్థనే

Webdunia
ఆదివారం, 10 జులై 2022 (17:20 IST)
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఆ దేశ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో కొలంబోలోని లంక అధ్యక్ష భవనానికి క్యూ కట్టారు. ఆందోళనకారుల ఆగ్రహాన్ని పసిగట్టిన అధ్యక్షుడు గొటబయి రాజపక్సే శుక్రవారం రాత్రే గుట్టుచప్పుడు కాకుండా అధ్యక్ష భవనం పారిపోయారు. అలాగే, ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్టు విక్రమ సింఘే ప్రకటించారు.
 
ఈ నేపథ్యంలో అన్ని పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు సాగుతున్నాయి. ఇందులోభాగంగా లంక అధ్యక్షుడుగా మహీందా అబేవర్థనే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఈయన ఆ దేశ పార్లమెంట్‌ స్పీకరుగా ఉన్నారు. 
 
కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై స్పీకర్ అభేవర్థనే నివాసంలో పలు రాజకీయ పార్టీల నేతలు అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. రాజ్యాంగం ప్రకారం ఆపద్ధర్మ దేశాధినేతగా స్పీకర్ బాధ్యతలు చేపట్టాల్సివుంటుంది. వివిధ పార్టీల నేతలు తమ అభిప్రాయం మేరకు ఆయన దేశ తాత్కాలిక అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

చిత్రపరిశ్రమలో విపరీతమైన లింగ వివక్ష : నటి కృతి సనన్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments