Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడుగా స్పీకర్ మహీందా అభేవర్థనే

Webdunia
ఆదివారం, 10 జులై 2022 (17:20 IST)
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఆ దేశ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో కొలంబోలోని లంక అధ్యక్ష భవనానికి క్యూ కట్టారు. ఆందోళనకారుల ఆగ్రహాన్ని పసిగట్టిన అధ్యక్షుడు గొటబయి రాజపక్సే శుక్రవారం రాత్రే గుట్టుచప్పుడు కాకుండా అధ్యక్ష భవనం పారిపోయారు. అలాగే, ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్టు విక్రమ సింఘే ప్రకటించారు.
 
ఈ నేపథ్యంలో అన్ని పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు సాగుతున్నాయి. ఇందులోభాగంగా లంక అధ్యక్షుడుగా మహీందా అబేవర్థనే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఈయన ఆ దేశ పార్లమెంట్‌ స్పీకరుగా ఉన్నారు. 
 
కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై స్పీకర్ అభేవర్థనే నివాసంలో పలు రాజకీయ పార్టీల నేతలు అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. రాజ్యాంగం ప్రకారం ఆపద్ధర్మ దేశాధినేతగా స్పీకర్ బాధ్యతలు చేపట్టాల్సివుంటుంది. వివిధ పార్టీల నేతలు తమ అభిప్రాయం మేరకు ఆయన దేశ తాత్కాలిక అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తీవ్ర జ్వరంతో ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన మళ్లీ టిల్లు స్క్వేర్ హీరోయిన్

బాక్సాఫీస్ వద్ద 'కల్కి' కలెక్షన్ల వర్షం.. 4 రోజుల్లో రూ.500 కోట్ల కలెక్షన్లు!!

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

అజిత్ కుమార్.. విడాముయ‌ర్చి ఫ‌స్ట్ లుక్ - ఆగ‌స్ట్ లో చిత్రీక‌ర‌ణ‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments