Webdunia - Bharat's app for daily news and videos

Install App

300 మందిని బలిగొన్న దక్షిణ కొరియా నౌకను వెలికితీశారు...

దక్షిణ కొరియాకు చెందిన నౌక ఒకటి గత 2014 ఏప్రిల్‌ 16న సెవోల్‌ నౌక మూడేళ్ళ క్రితం సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదం ప్రపంచాన్నే కుదిపేసింది. దీనికి కారణం ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో 250 మంది చిన్నారులు

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (10:27 IST)
దక్షిణ కొరియాకు చెందిన నౌక ఒకటి గత 2014 ఏప్రిల్‌ 16న సెవోల్‌ నౌక మూడేళ్ళ క్రితం సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదం ప్రపంచాన్నే కుదిపేసింది. దీనికి కారణం ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో 250 మంది చిన్నారులు ఉండటమే. ఈ నౌక ప్రమాదంలో దాదాపు 300 మందికి పైగా చనిపోయారు. ఈ నౌక మునిగిపోయిన స్థలాన్ని గుర్తించిన పరిశోధకులు... మూడేళ్ళ పాటు శ్రమించి ఇపుడు వెలికి తీశారు. 
 
ఈ నౌకను వెలికితీసేందుకు తీగలు, లోహపు దూలాలను ఏర్పాటు చేస్తూ కొన్ని నెలలుగా శ్రమించి, గురువారం ఉదయానికి దాన్ని నీటి ఉపరితలానికి తీసుకువచ్చారు. ఓడరేవుకు చేర్చేందుకు రెండు వారాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఇప్పటికీ ఆచూకీ దొరకకుండా పోయిన తొమ్మిది మృత దేహాల కోసం అన్వేషిస్తామని అధికారులు పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments