Webdunia - Bharat's app for daily news and videos

Install App

300 మందిని బలిగొన్న దక్షిణ కొరియా నౌకను వెలికితీశారు...

దక్షిణ కొరియాకు చెందిన నౌక ఒకటి గత 2014 ఏప్రిల్‌ 16న సెవోల్‌ నౌక మూడేళ్ళ క్రితం సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదం ప్రపంచాన్నే కుదిపేసింది. దీనికి కారణం ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో 250 మంది చిన్నారులు

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (10:27 IST)
దక్షిణ కొరియాకు చెందిన నౌక ఒకటి గత 2014 ఏప్రిల్‌ 16న సెవోల్‌ నౌక మూడేళ్ళ క్రితం సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదం ప్రపంచాన్నే కుదిపేసింది. దీనికి కారణం ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో 250 మంది చిన్నారులు ఉండటమే. ఈ నౌక ప్రమాదంలో దాదాపు 300 మందికి పైగా చనిపోయారు. ఈ నౌక మునిగిపోయిన స్థలాన్ని గుర్తించిన పరిశోధకులు... మూడేళ్ళ పాటు శ్రమించి ఇపుడు వెలికి తీశారు. 
 
ఈ నౌకను వెలికితీసేందుకు తీగలు, లోహపు దూలాలను ఏర్పాటు చేస్తూ కొన్ని నెలలుగా శ్రమించి, గురువారం ఉదయానికి దాన్ని నీటి ఉపరితలానికి తీసుకువచ్చారు. ఓడరేవుకు చేర్చేందుకు రెండు వారాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఇప్పటికీ ఆచూకీ దొరకకుండా పోయిన తొమ్మిది మృత దేహాల కోసం అన్వేషిస్తామని అధికారులు పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments