Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులను 282 సార్లు కత్తితో పొడిచి చంపేసిన కిరాతకుడు

Webdunia
శనివారం, 21 జనవరి 2023 (14:10 IST)
తల్లిదండ్రులను ఓ కిరాతకుడైన కుమారుడు చంపేశాడు. అది కూడా అతికిరాతకంగా చంపాడు. ఏకంగా మూడు కత్తులతో 282 సార్లు పొడిచి వారి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. జాన్, బెవర్లీ దంపతుల కుమారుడు డేవిడ్ ఓ సైకో. ఇతడి వయస్సు 37 సంవత్సరాలు. డేవిడ్ తన తల్లి, తండ్రిని 282 సార్లు కత్తులతో పొడిచి చంపేశాడు. ఇటీవల తల్లిదండ్రుల హత్య కేసులో కుమారుడిపై కోర్టులో విచారణ జరిగింది. 
 
రక్తంతో తడిసిన రెండు మృతదేహాలు లోపల పడి వుండటం చూసి పోలీసులు షాక్ అయ్యారు. డేవిడ్ తన తల్లిదండ్రులను హత్య చేసినట్లు అంగీకరించాడు. 
 
డేవిడ్ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. డేవిడ్ తల్లిదండ్రులకు దాడికి ఒక రోజు ముందు వైద్యుడిని కూడా కలిశాడు. 
 
తల్లిపై 90కి పైగా కత్తిపోట్లు, అదే సమయంలో తండ్రిపై 180 సార్లు దాడి జరిగింది. దీంతో అతడిని పోలీసుల విచారణ అనంతరం కోర్టు జైలుకు తరలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments