బికినీలో ఆమె అందాలను చూసి పంది 'ఫిదా'... ఏం చేసిందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (14:43 IST)
సాధారణంగా మోడల్‌లు సముద్ర తీరంలో బికినీలో ఫోటో షూట్ చేస్తుంటారు. అలాగే విదేశాలలో ఉన్న బీచ్‌లలో చాలామంది బికినీలతో దర్శనమిస్తుంటారు. అయితే అభిమానులు కొన్ని సందర్భాల్లో వారిపై పడి వాళ్లకు చిరాకు తెప్పిస్తుంటారు. తాజాగా జరిగిన ఒక సంఘటన అందరినీ కడుపుబ్బా నవ్వుకునేలా చేసింది.
 
వెనెజులాకి చెందిన మిచెల్లీ లెవిన్ అనే 32 ఏళ్ల ఫిట్‌నెస్ మోడల్ బహమాస్‌లో గల బిగ్ మేజర్ కే ద్వీపంలో బికినీ ఫోటో షూట్‌లో పాల్గొంటోంది. అయితే ఆ ప్రాంతంలో పందులు గుంపులుగా తిరుగుతుంటాయి. ఆ పందుల గుంపు ద్వీపం చుట్టూ ఉన్న నీళ్లలో ఈత కొడుతూ, వచ్చేపోయే టూరిస్ట్‌లను ఆకర్షిస్తూ ఉండేవి. అంతేకాకుండా వచ్చిన సందర్శకులు సైతం వాటితో ఫోటోలు తీసుకునేవారట.
 
మిచెల్లీ బికినీ ఫోటో షూట్‌లో పాల్గొంటున్న సమయంలో పందుల గుంపు ఒకటి ఆమె వైపుకు వేగంగా వచ్చాయట. వాటిని చూసి పరుగు పెట్టినప్పటికీ, అందులో భారీ ఆకారంలో ఉన్న పంది ఒకటి ఆమె ధరించిన బికినీ కుడివైపు ప్రదేశాన్ని బాగా గాయపరిచింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోని లెవిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, కేవలం ఒక్క రోజులో దాదాపు 5 మిలియన్ వ్యూస్ వచ్చాయట. ఈ ఘటనను చూసిన కొందరు నెటిజన్లు... పంది మీ అందానికి ఫిదా అయి అలా చేసి వుంటుందిలే అని సెటైర్లు పేలుస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments