Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లాసులో విద్యార్థులు లేరనీ గొఱ్ఱెలను స్కూల్లో చేర్చుకున్నారు... ఆపై...

Webdunia
బుధవారం, 8 మే 2019 (19:21 IST)
పాఠశాలలో కొన్ని తరగతులు నడవాలంటే సరిపడినంతమంది విద్యార్థులు వుండాలి. తగినంత హాజరు లేకపోతే సదరు తరగతిని మూసివేస్తారు. విద్యార్థుల సంఖ్య మరీ తక్కువైతే పాఠశాలను సైతం మూసేస్తారు. వేసవికాలం వస్తే ఇదివరకు ఉపాధ్యాయుల హాయిగా వేసవి శెలవులు ఎంజాయ్ చేసేవారు.

కానీ ఇప్పుడలా కాదు. వేసవి కాలం వచ్చిందంటే స్కూలు బస్సులు ఎక్కి ఊరూరా తిరుగుతూ తమ స్కూల్లో పిల్లలను చేర్చాలని తల్లిదండ్రులను బ్రతిమాలుకుంటున్నారు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పాఠశాలల పరిస్థితి. 
 
ఇక అసలు విషయానికి వస్తే ఫ్రాన్సు దేశంలో ఓ స్కూల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. దాంతో క్లాసులను సస్పెండ్ చేస్తారన్న భయంతో సదరు క్లాస్ టీచర్ ఏకంగా గొఱ్ఱెలను చేర్చుకున్నారు. అంతేకాదు... వాటికి పేర్లు కూడా పెట్టి రిజిస్టర్లో ఎంటర్ చేశారు. క్లాసులు మొదలవుతాయనగానే సుమారు 15 గొఱ్ఱెలను తోలుకుని వాటి యజమాని వస్తాడు. హాజరు చెప్పడం పూర్తయ్యాక ఆ గొఱ్ఱెలను తోలుకుని వెళ్లిపోతాడు. ఈ వ్యవహారం అక్కడి పైఅధికారులకు తెలియడంతో దర్యాప్తుకు ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments