Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్ పిచ్చి పీక్స్‌కు వెళుతోందా... అమ్మాయి ఏకే 47తో మోదికి వార్నింగ్(Video)

పాకిస్తాన్ దేశం పిచ్చి నానాటికీ ముదిరి పాకాన పడుతోంది. ఆ దేశంలో పెట్రేగిపోతున్న టెర్రరిస్టులు మరింత వికృత చేష్టలు చేస్తున్నారు. వాస్తవాధీన రేఖ నుంచి తప్పించుకుని భారతదేశంలోకి చొరబడి సైనికులే లక్ష్యంగా మారణహోమం సృష్టిస్తున్న ముష్కరులు ఒకపక్క పేట్రేగిప

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (16:57 IST)
పాకిస్తాన్ దేశం పిచ్చి నానాటికీ ముదిరి పాకాన పడుతోంది. ఆ దేశంలో పెట్రేగిపోతున్న టెర్రరిస్టులు మరింత వికృత చేష్టలు చేస్తున్నారు. వాస్తవాధీన రేఖ నుంచి తప్పించుకుని భారతదేశంలోకి చొరబడి సైనికులే లక్ష్యంగా మారణహోమం సృష్టిస్తున్న ముష్కరులు ఒకపక్క పేట్రేగిపోతుంటే, ఆ దేశంలో కొంతమంది అభంశుభం పిల్లల్లో కూడా విషాన్ని నూరిపోస్తున్నారు. 
 
తాజాగా ఆ బాలిక ఏకే 47ను తీసుకుని దాన్ని పేల్చుతూ భారతదేశానికి, నరేంద్ర మోదీకి వార్నింగ్ ఇస్తోంది. ఆ వీడియోను ఆ బాలిక తండ్రి నెట్లో పెట్టడంతో అది వైరల్ గా మారింది. ఇప్పటికే భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉండగా ఇలాంటి వీడియో మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. చూడండి ఈ వీడియోను... యూ ట్యూబ్ నుంచి...
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments