Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్ పిచ్చి పీక్స్‌కు వెళుతోందా... అమ్మాయి ఏకే 47తో మోదికి వార్నింగ్(Video)

పాకిస్తాన్ దేశం పిచ్చి నానాటికీ ముదిరి పాకాన పడుతోంది. ఆ దేశంలో పెట్రేగిపోతున్న టెర్రరిస్టులు మరింత వికృత చేష్టలు చేస్తున్నారు. వాస్తవాధీన రేఖ నుంచి తప్పించుకుని భారతదేశంలోకి చొరబడి సైనికులే లక్ష్యంగా మారణహోమం సృష్టిస్తున్న ముష్కరులు ఒకపక్క పేట్రేగిప

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (16:57 IST)
పాకిస్తాన్ దేశం పిచ్చి నానాటికీ ముదిరి పాకాన పడుతోంది. ఆ దేశంలో పెట్రేగిపోతున్న టెర్రరిస్టులు మరింత వికృత చేష్టలు చేస్తున్నారు. వాస్తవాధీన రేఖ నుంచి తప్పించుకుని భారతదేశంలోకి చొరబడి సైనికులే లక్ష్యంగా మారణహోమం సృష్టిస్తున్న ముష్కరులు ఒకపక్క పేట్రేగిపోతుంటే, ఆ దేశంలో కొంతమంది అభంశుభం పిల్లల్లో కూడా విషాన్ని నూరిపోస్తున్నారు. 
 
తాజాగా ఆ బాలిక ఏకే 47ను తీసుకుని దాన్ని పేల్చుతూ భారతదేశానికి, నరేంద్ర మోదీకి వార్నింగ్ ఇస్తోంది. ఆ వీడియోను ఆ బాలిక తండ్రి నెట్లో పెట్టడంతో అది వైరల్ గా మారింది. ఇప్పటికే భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉండగా ఇలాంటి వీడియో మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. చూడండి ఈ వీడియోను... యూ ట్యూబ్ నుంచి...
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై డియర్ ఫ్రెండ్స్, ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా వుంటా: మెగాస్టార్ చిరంజీవి

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

విజయ్ దేవరకొండ vd12 సినిమాకు ఎన్టీఆర్ సపోర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

తర్వాతి కథనం
Show comments