Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఫోన్‌పై మోజు.. తోడు ఆర్థిక ఇబ్బందులు.. అంతే కిడ్నీలు అమ్మేశాడు.. చివరికి?

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (09:03 IST)
స్మార్ట్‌ఫోన్లపై వున్న మోజు అంతా ఇంతా కాదు. స్మార్ట్ ఫోన్, ఐఫోన్‌లు లేకుండా రోజు గడవడం ప్రస్తుతం కష్టతరమవుతోంది. తాజాగా ఓ ప్రబుద్ధుడు ఐఫోన్ కోసం కిడ్నీనే అమ్ముకున్నాడు. చివరికి ఎక్కడా కదల్లేక మంచానికే పరిమితం అయ్యాడు. చైనా యువకుడు ఈ పని చేసి జీవితాంతం మంచానికే పరిమితమయ్యే దుస్థితిని కొనితెచ్చుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన వాంగ్ అనే యువకుడు 3,200 డాలర్లకు కిడ్నీ అమ్మేశాడు. ఆ డబ్బుతో ఐఫోన్ కొనుక్కున్నాడు. మిగిలిన డబ్బుతో ఎంజాయ్ చేశాడు. చివరకి కిడ్నీ శస్త్రచికిత్స కొద్దిరోజుల తర్వాత వికటించడంతో ఇన్ఫెక్షన్ కారణంగా రెండో కిడ్నీ కూడా పాడైపోయింది. 
 
దీంతో వాంగ్ మంచానికే పరిమితం అయ్యాడు. ఏడాది పాటు వాంగ్ తల్లిదండ్రులు అతని డయాలసిస్ కోసం నానా తంటాలు పడుతున్నారు. కానీ ఐఫోన్ మోజు.. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని కారణంగా వాంగ్ ఈ చర్యకు పాల్పడినట్లు వారు వాపోతున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments