Webdunia - Bharat's app for daily news and videos

Install App

షియోమీ న్యూ ఇయర్ కానుక.. టీవీపై ధర తగ్గింపు

Webdunia
మంగళవారం, 1 జనవరి 2019 (18:12 IST)
చైనా కంపెనీ షియోమీ న్యూ ఇయర్ కానుకగా తన వినియోగదారుల కోసం 32, 49 అంగుళాల ఎంఐ టీవీలపై ధరలని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు షియోమీ ఇండియా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వివరాలని పొందుపరించింది. 
 
32 అంగుళాల 'ఎంఐ ఎల్.ఈ.డీ టీవీ 4ఏ పై రూ.1500, ఎంఐ ఎల్.ఈ.డీ టీవీ 4సీ ప్రోపై రూ.2000 తగ్గించిన షియోమీ, 49 అంగుళాల ఐ ఎల్.ఈ.డీ టీవీ 4ఏ ప్రో పై రూ.1000 తగ్గించింది.
 
జియోమీ ఎమ్ఐ టీవీ ఫోర్ఏ ప్రో 49 రూ.31,999గా అమ్మబడగా, ప్రస్తుతం వెయ్యిరూపాయల మేర ధరను తగ్గించింది. తద్వారా ఈ మోడల్ రూ.30,999గా పలుకుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments