Webdunia - Bharat's app for daily news and videos

Install App

షియోమీ న్యూ ఇయర్ కానుక.. టీవీపై ధర తగ్గింపు

Webdunia
మంగళవారం, 1 జనవరి 2019 (18:12 IST)
చైనా కంపెనీ షియోమీ న్యూ ఇయర్ కానుకగా తన వినియోగదారుల కోసం 32, 49 అంగుళాల ఎంఐ టీవీలపై ధరలని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు షియోమీ ఇండియా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వివరాలని పొందుపరించింది. 
 
32 అంగుళాల 'ఎంఐ ఎల్.ఈ.డీ టీవీ 4ఏ పై రూ.1500, ఎంఐ ఎల్.ఈ.డీ టీవీ 4సీ ప్రోపై రూ.2000 తగ్గించిన షియోమీ, 49 అంగుళాల ఐ ఎల్.ఈ.డీ టీవీ 4ఏ ప్రో పై రూ.1000 తగ్గించింది.
 
జియోమీ ఎమ్ఐ టీవీ ఫోర్ఏ ప్రో 49 రూ.31,999గా అమ్మబడగా, ప్రస్తుతం వెయ్యిరూపాయల మేర ధరను తగ్గించింది. తద్వారా ఈ మోడల్ రూ.30,999గా పలుకుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments