Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌‍కు వార్నింగ్ ఇచ్చిన రష్యా.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (17:58 IST)
భారత్‌కు రష్యా గట్టి వార్నింగ్ ఇచ్చింది. అంతర్జాతీయ సమాజంలో తమకు వ్యతిరేకంగా చేపట్టే చర్యలు, తీర్మానాలపై జరిగే ఓటింగ్‌లో పాల్గొనకుండా తటస్థంగా ఉండటం అంటే తమతో శత్రుత్వాన్ని పెంచుకోవడమేనంటూ రష్యా గట్టిగా హెచ్చరించింది. 
 
ఇటీవల ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి స్పందిస్తూ, ఉక్రెయిన్ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ శాంతి, చర్చలు, దౌత్య కోసం నిలబడిందన్నారు. రక్తం చిందించడం, అమాయకుల ప్రాణాలు తీసుకోవడం కారణంగా ఎలాంటి పరిష్కారం ఉండదని భారత్ గట్టిగా నమ్ముతుంది. భారత్ ఎల్లవేళలా శాంతి పక్షంగా ఉంటుంది. హింసను కోరుకోదని అన్నారు.
 
దీనిపై రష్యా స్పందించింది. రష్యాకు వ్యతిరేకంగా జరిగే ఓటింగ్‌లో పాల్గొనకపోవడం అంటే తమతో శత్రుత్వాన్ని పెంచుకోవడమే అవుతుందన్నారు. ఇది భవిష్యత్తులో దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments