Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్చువల్ విధానంలో భేటీకానున్న మోడీ - బైడెన్

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (13:29 IST)
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లు సోమవారం వర్చువల్ విధానంలో భేటీకానున్నారు. ఈ భేటీలో ఉక్రెయిన్ యుద్ధంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 
 
కాగా, ఉక్రెయిన్ - రష్యా మధ్య సాగుతున్న యుద్ధంపై భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తుంది. అయితే, భారత్ వైఖరిని అగ్రరాజ్యం అమెరికా పదేపదే తప్పుబడుతూ వస్తుంది. దీనికితోడు రష్యా నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకుంటుంది. తద్వారా రూపాయి - రూబుల్ వర్తకానికి భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. దీనిపై అమెరికా గుర్రుగా ఉంది. 
 
భారత వైఖరిపై జో బైడెన్ ఇప్పటికే పలుమార్లు తీవ్ర అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ - రష్యా విషయంలో భారత్ తన తటస్థ వైఖరిని విడనాడాలని ఆయన పదేపదే భారత్‌ను కోరుతున్నారు. కానీ భాత్ మాత్రం తన వైఖరికే కట్టుబడివుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అగ్రనేతల మధ్య జరుగనున్న భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments