Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేషియా ప్రధానితో రజినీకాంత్ భేటీ...

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (18:03 IST)
మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో సూపర్ స్టార్ రజినీకాంత్ సోమవారం భేటీ అయ్యారు. ప్రస్తుతం మలేషియా పర్యటనలో ఈ జైలర్ ఉన్నారు. ఈ సందర్భంగా వారి భేటీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేశఆరు. మలేషియా ప్రధానితో ఆయన కాసేపు ముచ్చటించారు. దీంతో ఈ విషయం ఇపుడు రాజకీయంగా చర్చనీయంగా మారింది.
 
తన ఎక్స్‌లో (ట్విటర్‌) ఈ ఫొటోలను షేర్‌ చేసిన అన్వర్‌ ఇబ్రహీం.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న రజినీకాంత్‌ను కలవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. 'ప్రజల కష్టాలు, ఆ కష్టాల సమయంలో నేను అందించిన సేవల పట్ల ఆయన గౌరవం ప్రదర్శించారు. అలాగే భవిష్యత్తులో ఆయన తీయనున్న సినిమాల్లో సామాజిక అంశాలు ఎక్కువగా ఉండేలా చూడాలని నేను కోరాను' అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే రజనీకాంత్ ఎంచుకున్న ప్రతిరంగంలోనూ ఆయన రాణించాలని కోరుకుంటున్నట్లు అన్వర్‌ ఇబ్రహీం తెలిపారు. 
 
ఇక 2017లోనూ రజినీకాంత్‌ను అప్పటి మలేషియా ప్రధాని నజీబ్‌ రజాక్‌ కలిసిన విషయం తెలిసిందే. దీంతో మలేషియా పర్యాటక శాఖకు రజనీ బ్రాండ్‌ అంబాసిడర్‌ కానున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వాటిపై స్పందించిన రజినీ.. 'కబాలి' షూటింగ్‌ ఎక్కువ భాగం మలేషియాలో జరిగిందని.. ఆ సమయంలో ప్రధానిని కలవడం కుదరకపోవడంతో ఇప్పుడు ఆయనను ఆహ్వానించినట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments