Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదుల అంతు చూడాల్సిందే... అండగా మేమున్నామన్న అగ్రరాజ్యం అమెరికా

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (11:32 IST)
కాశ్మీరు పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని అమెరికా ఖండించింది. ఉగ్రవాదులను ఏరివేసేందుకు, భారత్ అనుసరించే ఆత్మరక్షణ పద్ధతులకు తమ మద్దతు పూర్తిగా వుంటుందని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ ఫోనులో భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో మాట్లాడారు. 
 
ఉగ్రవాద దాడిలో మృతి చెందిన అమర జవానుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇప్పటికైనా పాకిస్తాన్ తమ భూభాగం నుంచి ఉగ్ర దాడులకు పాల్పడుతున్న ముష్కరులపై కఠిన చర్యలు తీసుకుని వారిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం వుందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments