Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేస్తాం.. ఆలయాల్లో గంటలు మోగవు : పాకిస్థాన్

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (12:24 IST)
ఈనెల 14వ తేదీన జరిగిన పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది. దీంతో పాకిస్థాన్ తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. అయితే, తమపై భారత్ యుద్ధానికి దిగితే తాము కూడా యుద్ధం చేసేందుకు సిద్ధమని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. దీంతో పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ మరింతగా రెచ్చిపోచారు. పాక్ వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేస్తామంటూ హెచ్చరించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పుల్వామా దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఎంతమాత్రం లేదన్నారు. 'మనసులో దుష్ట తలంపుతో పాకిస్థాన్ వైపు చూస్తే వాళ్ల గుడ్లు పీకేస్తాం. ఆ తర్వాత పక్షుల కిలకిలరావాలూ ఉండవు, ఆలయాల్లో గంటలూ మోగవు' అంటూ ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments