Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగపిల్లాడినే కనాలని ఆ గర్భవతిపై ఒత్తిడి.. ఆమె ఏం చేసిందంటే?

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (11:41 IST)
తన అత్త మామలు మగపిల్లాడినే కనాలని ఆ గర్భవతిపై ఒత్తిడి తెచ్చారు. అయితే తనకు పుట్టబోయేది ఆడ శిశువని వైద్య పరీక్షల ద్వారా తెలుసుకున్నది ఆ మహిళ. దాంతో ఆస్పత్రి నుంచి ఓ పసి బాలుడిని అపహరించింది.

ఈ ఘటన పాకిస్థాన్ లోని కరాచీలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే రాల్లోకెళ్తే కరాచీకి చెందిన ఒక మహిళ 37 వారాల గర్భిణీ. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. దాంతో మగపిల్లవాడి కోసం తన భర్త, అత్త మామలు ఒత్తిడి చేశారు. 
 
అయితే తనకు పుట్టబోయేది ఆడ శిశువని వైద్య పరీక్షల ద్వారా తెలుసుకున్న ఆమె ఈ నెల 23న స్థానిక మాతాశిశు ఆస్పత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు మరో 24 గంటల్లో డెలివరీ అవుతుందని చెప్పారు. 
 
ముందు ఆస్పత్రిలో అడ్మిట్ అయిన ఆ మహిళ అనంతరం ఓ పసి బాలుడిని అపహరించి ఇంటికి వెళ్లింది. తమ శిశువు కనిపించకపోవడంతో ఆ పసి బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆ మహిళను గుర్తించి బాలుడిని స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments