Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం అన్నయ్యా... ముగ్గురుని లేపేశా.... పిలిప్పీన్ అధ్యక్షుడు

పోకిరి చిత్రంలో మహేశ్ బాబు ఓ డైలాగు చెపుతాడు. రౌడీని కాల్చేశాక, బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం అన్నయ్యా అంటాడు. ఇలాంటి మాటనే పిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు డుటెర్టి చెప్పేశాడు. తను మేయర్‌గా పనిచేస్తున్నప్పుడు ముగ్గురుని తుపాకీతో కాల్చి హత్య చేసినట్ల

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2016 (16:16 IST)
పోకిరి చిత్రంలో మహేశ్ బాబు ఓ డైలాగు చెపుతాడు. రౌడీని కాల్చేశాక, బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం అన్నయ్యా అంటాడు. ఇలాంటి మాటనే పిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు డుటెర్టి చెప్పేశాడు. తను మేయర్‌గా పనిచేస్తున్నప్పుడు ముగ్గురుని తుపాకీతో కాల్చి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. తను మేయర్‌గా ఉన్న సమయంలో నేరాలకు పాల్పడ్డ ముగ్గురిని తన తుపాకీతో కాల్చి చంపేసినట్లు ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 
 
తను జరిపిన కాల్పుల్లో వారి శరీరాల్లోకి ఎన్ని బుల్లెట్లు దిగాయో తెలియదు కానీ తుపాకీ నుంచి బుల్లెట్ల వర్షం మాత్రం కురిపించానంటూ సంచలన ప్రకటన చేశారు డుటెర్టి. మరోవైపు ప్రస్తుతం అధ్యక్షుడుగా కొనసాగుతున్న ఆయన డ్రగ్ నేరస్తులను వరసబెట్టి చంపేస్తున్నారు. ఇప్పటివరకూ 6 వేల మందికి పైగా డ్రగ్ నేరగాళ్లు హతమయ్యారు. ఇంకా ఎక్కడైనా మిగిలుంటే వారిని కూడా ఏరివేస్తానని అంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తర్వాతి కథనం
Show comments