Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిండుగర్భిణిపై ఐదుగురు వ్యక్తుల అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (15:38 IST)
కామాంధులు వావివరసలు మరిచి రక్షాసుళ్లా ప్రవర్తిస్తున్నారు. తల్లి, చెల్లి, కూతురు తేడా లేకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ గర్భిణిపై దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు.
 
పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ఇస్లామాబాద్‌లో కామాంధులు దారుణానికి ఒడిగట్టారు. నిండు గర్భిణిపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఐదుగురు వ్యక్తులు బాధితురాలి ఇంట్లోకి చొరబడ్డారు. భర్తను కట్టేసి నిండు గర్భిణి అయిన అతని భార్యపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం