Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిండుగర్భిణిపై ఐదుగురు వ్యక్తుల అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (15:38 IST)
కామాంధులు వావివరసలు మరిచి రక్షాసుళ్లా ప్రవర్తిస్తున్నారు. తల్లి, చెల్లి, కూతురు తేడా లేకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ గర్భిణిపై దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు.
 
పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ఇస్లామాబాద్‌లో కామాంధులు దారుణానికి ఒడిగట్టారు. నిండు గర్భిణిపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఐదుగురు వ్యక్తులు బాధితురాలి ఇంట్లోకి చొరబడ్డారు. భర్తను కట్టేసి నిండు గర్భిణి అయిన అతని భార్యపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం