Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను కట్టేసి.. గర్భిణిపై సామూహిక అత్యాచారం

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (16:19 IST)
పాకిస్థాన్ దేశంలో దారుణం జరిగింది. భర్తను చెట్టుకు కట్టేసి అతని కళ్లెదుటే గర్భిణి భార్యపై అత్యాచారం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లో జీలం నగరంలో ఐదుగురు దండుగులు ఓ మహిళ ఇంట్లోకిచ చొరబడ్డారు. ఆ సమయంలో ఆమె, భర్తతో కలిసివుండగా, భర్తను కొట్టి ఇంట్లోనే కట్టేశారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ లైంగిక దాడి తర్వాత ఆ గర్భిణి స్వయంగా ఆస్పత్రికి వెళ్లింది. అలాగే, పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు చేశారు. ఆమె రక్త నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. కాగా, ఈ కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు సాగుతున్నాయి. ఇటీవలి కాలంలో మహిళలపై పాకిస్థాన్‌‌లో అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం