Webdunia - Bharat's app for daily news and videos

Install App

#టాంజానియా చర్చిలో తొక్కిసలాట-20 మంది మృతి.. ఫాదర్ అరెస్ట్

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (12:16 IST)
టాంజానియాలోని ఓ చర్చిలో జరిగిన తొక్కిసలాటలో 20మంది ప్రాణాలు కోల్పోయారు. తాను దేవుడి దూతనని, రోగాలను నయం చేసే నూనె తన దగ్గర వుందని మోషి టౌన్ లోని ఎవాంజెలికల్ క్రిస్టియన్ చర్చిలో ప్రముఖ మత బోధకుడు బోనిఫేస్ వాంపోసా తెలిపారు. ఈ నూనెను అక్కడికి వచ్చిన భక్తులపై చల్లడంతో ప్రేయర్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా భక్తుల రద్దీ కారణంగా తొక్కిసలాట చోటుచేసుకుంది.
 
ఇలా భక్తులు ఆ నూనెను చల్లుతుంటే ఆ పవిత్రమైన నూనె తమపై పడాలని అంతా ఒక్కసారిగా దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఘటన జరిగిన వెంటనే మతబోధకుడు అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు. మోషిలో 20 మంది చనిపోయిన ఘటనపై టాంజానియా ప్రెసిడెంట్ మగుఫులి సంతాపం ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యుడైన మతబోధకుడికి పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు తెలిపారు. 
 
ఇంకా పోలీసులు మాట్లాడుతూ.. ఫాస్టర్లు చాలామంది దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తామని, దారిద్ర్యాన్ని పారద్రోలు తామని ఆఫ్రికా దేశాల్లో కొన్నేళ్లుగా జనాలను మోసం చేస్తున్నారని చెప్పారు. ఇలా ఆర్థిక కుంభకోణాలు, మనీ లాండరింగ్ పథకాలు జరుగుతున్నాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments