Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌ని కట్టడి చేసే సమయం ఆసన్నమైంది: న‌రేంద్ర మోడీ

పాకిస్థాన్‌ను కట్టడి చేసే సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. లావోస్‌ రాజధాని వియంటియాన్‌లో నిర్వహిస్తోన్న 14వ ఆసియాన్ ‌- ఇండియా సదస్సుకు గురువారం భార‌త ప్రధాని న‌రేంద్ర మోడీ పాల్గొన్న

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2016 (20:53 IST)
పాకిస్థాన్‌ను కట్టడి చేసే సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. లావోస్‌ రాజధాని వియంటియాన్‌లో నిర్వహిస్తోన్న 14వ ఆసియాన్ ‌- ఇండియా సదస్సుకు గురువారం భార‌త ప్రధాని న‌రేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సదస్సులో అమెరికా, చైనా అధ్యక్షులు కూడా హాజ‌ర‌య్యారు.
 
ఈ సంద‌ర్భంగా స‌ద‌స్సులో నరేంద్ర మోడీ మాట్లాడుతూ... ఓ పొరుగు దేశం తీవ్రవాదాన్ని తయారు చేసి, దాన్ని రవాణా చేస్తోంద‌ని మండిపడ్డారు. ఇలాంటి చర్యల తమ దేశంలో మధ్య అశాంతి నెల‌కొల్పి, హింసను ప్రేరేపిస్తోందని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న పాక్‌ను నియంత్రించే సమయం ఆసన్నమైందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments