Webdunia - Bharat's app for daily news and videos

Install App

మడ అడవుల్లో జి-20 శిఖరాగ్ర దేశాధినేతలు - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడీ

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (15:02 IST)
ఇండోనేషియా రాజధాని బాలి వేదికగా జి-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో భాగంగా, బాలిలో 1300 ఎకరాల్లో మడ (మాంగ్రూవ్ చెట్లు) అడవులు ఉన్నాయి. వీటిని ప్రభుత్వమే పెంచుతుంది. ఈ అడవుల్లోనే జీ20 దేశాల అధినేతలు పర్యటిస్తున్నారు. ఇందులో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా భారత ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు. 
 
ఈ సదస్సుకు హాజరైన 20 దేశాల అధినేతలంతా బుధవారం ఇండోనేషియా రాజధానిలోని అతిపెద్ద మడ అడవులను సందర్శించారు. వీటిని సందర్శించేందుకు ఈ దేశాధినేతలంతా క్యూకట్టారు.
 
వీరిలో ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌లతో పాటు ఈ సదస్సుకు హాజరైన అన్ని దేశాల అధినేతలు ఈ పర్యటనలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా దేశాధినేతలంతా సాదాసీదాగా రాగా భారత ప్రధాని మాత్రమే తన అధికారిక సూట్‌లో పాల్గొన్నారు. ఫలితంగా ఈ పర్యటనలో ఆయన సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ సందర్భంగా జి20 దేశాధినేతలు అక్కడ ఒక్కో మొక్కను నాటారు. 

 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments