Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగోలో కుప్పకూలిన కార్గో విమానం.. ఐదుగురు మృతి

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (09:07 IST)
Plane crash
కాంగోలో ఓ కార్గో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. చిన్న కార్గో విమానం మినిమియా నుంచి బుకావు వెళ్తుతుండగా దక్షిణ కివూ ప్రావిన్సు పరిధిలోని దట్టమైన అడవుల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 
 
ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, ముగ్గురు ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదంపై అమెరికన్ మిషన్ బృందం దర్యాప్తు చేస్తుందని కాంగో మంత్రి తెలిపారు. 
 
అయితే, విమాన సర్వీసుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే కాంగోలో తరుచూ విమాన ప్రమాదాలకు కారణమని అధికారులు చెప్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించడం లేదనే కారణంతో యూపర్‌లో కాంగో విమాన సర్వీసులు రద్దు చేశారు. ఇంతకుముందు దక్షిణ కివులోని ఏజ్‌ఫ్రెకోకు చెందిన అంటోనోవ్ విమానం 28 జనవరి 30 న కుప్పకూలింది. ఈ ఘటనలో కూడా ఐదుగురు మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments