Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ వాడకుండా వస్తే పిజ్జా ఫ్రీ.. ఎక్కడో తెలుసా?

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (12:58 IST)
అగ్రరాజ్యం అమెరికాలో ఓ పిజ్జా షాపు బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్మార్ట్ ఫోన్, సెల్ ఫోన్ లేకుండా షాపుకు వెళ్ళి తింటే.. పిజ్జా ఫ్రీ అంటూ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. అమెరికా, కాలిఫోర్నియా ప్రావిన్స్‌లోని ప్రెరెస్నో నగరంలోని పిజ్జా సెంటర్.. తమ సంస్థకు వచ్చే భుజించే కస్టమర్లకు.. అదీ స్మార్ట్ ఫోన్ లేకుండా తినే వారికి పిజ్జా ఉచితంగా అందజేయనున్నట్లు ప్రకటించింది. 
 
టీమ్‌గా వచ్చే కస్టమర్లలో నలుగురైనా సెల్ ఫోన్ ఉపయోగించకుండా వుంటేనూ పిజ్జా ఉచితం అని తెలిపింది. ఈ షాపుకు వెళ్లే కస్టమర్లు వెళ్తూ వెళ్తూ సెల్ ఫోన్లను రిసెప్షన్ల‌లోనే ఇచ్చేయడం చేయాలట. ఈ స్మార్ట్‌ఫోన్ వాడకంతో కుటుంబ సభ్యులతో గడిపే సమయం తక్కువగా వుందని.. స్మార్ట్ ఫోన్స్  లేకుండా ఆహారం తీసుకోవడం ద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపే సమయం పెరుగుతుందని సదరు పిజ్జా సంస్థ వెల్లడిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments