Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ వాడకుండా వస్తే పిజ్జా ఫ్రీ.. ఎక్కడో తెలుసా?

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (12:58 IST)
అగ్రరాజ్యం అమెరికాలో ఓ పిజ్జా షాపు బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్మార్ట్ ఫోన్, సెల్ ఫోన్ లేకుండా షాపుకు వెళ్ళి తింటే.. పిజ్జా ఫ్రీ అంటూ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. అమెరికా, కాలిఫోర్నియా ప్రావిన్స్‌లోని ప్రెరెస్నో నగరంలోని పిజ్జా సెంటర్.. తమ సంస్థకు వచ్చే భుజించే కస్టమర్లకు.. అదీ స్మార్ట్ ఫోన్ లేకుండా తినే వారికి పిజ్జా ఉచితంగా అందజేయనున్నట్లు ప్రకటించింది. 
 
టీమ్‌గా వచ్చే కస్టమర్లలో నలుగురైనా సెల్ ఫోన్ ఉపయోగించకుండా వుంటేనూ పిజ్జా ఉచితం అని తెలిపింది. ఈ షాపుకు వెళ్లే కస్టమర్లు వెళ్తూ వెళ్తూ సెల్ ఫోన్లను రిసెప్షన్ల‌లోనే ఇచ్చేయడం చేయాలట. ఈ స్మార్ట్‌ఫోన్ వాడకంతో కుటుంబ సభ్యులతో గడిపే సమయం తక్కువగా వుందని.. స్మార్ట్ ఫోన్స్  లేకుండా ఆహారం తీసుకోవడం ద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపే సమయం పెరుగుతుందని సదరు పిజ్జా సంస్థ వెల్లడిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments