Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిప్పీన్స్‌ను భయభ్రాంతులకు గురిచేస్తున్న చైనా? 300 నౌకలు?

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (10:51 IST)
ఇతర దేశాలతో చైనా వ్యవహరించే తీరు ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటుంది. ప్రపంచదేశాల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చైనా ఎప్పుడూ తహతహలాడుతుంటుంది. తాజాగా చైనా చిన్న ద్వీపమైన ఫిలిప్పీన్స్‌ను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోని ఫిలిప్పీన్స్ దీవిని చైనాకు చెందిన దాదాపు 300 నౌకలు చుట్టుముట్టినట్లు ఫిలిప్పీన్స్ ప్రకటించింది. 
 
ఫిలిప్పీన్స్ ఆధీనంలో ఉండే థిటు అనే మరో చిన్న దీవికి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చైనాకు చెందిన నౌకల రాకపోకలు ఎక్కువయ్యాయని ఫిలిప్పీన్స్ అధికారులు చెబుతున్నారు. అయితే చైనా మాత్రం అవి చేపలుపట్టే ఓడలని బుకాయిస్తోంది. 
 
తాము ఎవరి భూభాగాన్ని ఆక్రమించుకోవాలనుకోవడంలేదని చైనా వాదిస్తోంది. అయితే ఈ ప్రాంతంలో ఒక్కోసారి భారీ సంఖ్యలో నౌకలు వస్తూ ఉండటంతో ఈ దీవిని చుట్టుముట్టారా అనే వాతావరణం కనిపిస్తోందని చైనా అధికారి ఒకరు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments