Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిప్పీన్స్‌ను భయభ్రాంతులకు గురిచేస్తున్న చైనా? 300 నౌకలు?

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (10:51 IST)
ఇతర దేశాలతో చైనా వ్యవహరించే తీరు ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటుంది. ప్రపంచదేశాల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చైనా ఎప్పుడూ తహతహలాడుతుంటుంది. తాజాగా చైనా చిన్న ద్వీపమైన ఫిలిప్పీన్స్‌ను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోని ఫిలిప్పీన్స్ దీవిని చైనాకు చెందిన దాదాపు 300 నౌకలు చుట్టుముట్టినట్లు ఫిలిప్పీన్స్ ప్రకటించింది. 
 
ఫిలిప్పీన్స్ ఆధీనంలో ఉండే థిటు అనే మరో చిన్న దీవికి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చైనాకు చెందిన నౌకల రాకపోకలు ఎక్కువయ్యాయని ఫిలిప్పీన్స్ అధికారులు చెబుతున్నారు. అయితే చైనా మాత్రం అవి చేపలుపట్టే ఓడలని బుకాయిస్తోంది. 
 
తాము ఎవరి భూభాగాన్ని ఆక్రమించుకోవాలనుకోవడంలేదని చైనా వాదిస్తోంది. అయితే ఈ ప్రాంతంలో ఒక్కోసారి భారీ సంఖ్యలో నౌకలు వస్తూ ఉండటంతో ఈ దీవిని చుట్టుముట్టారా అనే వాతావరణం కనిపిస్తోందని చైనా అధికారి ఒకరు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments