Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెంపుడు కుక్క మూడు లక్షల్ని నమిలేసింది..

సెల్వి
శనివారం, 6 జనవరి 2024 (11:06 IST)
pet dog ate cash
పెన్సిల్వేనియాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. పెంపుడు శునకం కరెన్సీ నోట్లను తిని మిగిలిన నోట్లను చించేసింది. ఈ విషయం తెలిసి దంపతులు షాకయ్యారు. దంపతులు వెంటనే తమ కుక్కతో పశు వైద్యుడి వద్దకు వెళ్లారు. కుక్క బాగానే ఉందని డాక్టర్ చెప్పారు. 
 
అనంతరం ఇద్దరూ బ్యాంకుకు వెళ్లారు. నోట్ల సీరియల్ నంబర్లు దొరికితే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపారు. దీంతో ఆ జంట చిరిగిన నోట్ల కోసం వెతకడం మొదలుపెట్టారు. 




 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Carrie Law (@ooolalaw)

Money
 
అలా ఎన్నో గంటల పాటు కష్టపడ్డారు.. చివరకు ఈ జంట దాదాపు మూడు లక్షల వరకు విలువైన నోట్లను కనిపెట్టారు. వాటిలో కొన్ని నోట్ల సీరియల్‌ నెంబర్లను సేకరించారు. దీనికి సంబంధించిన వీడియోను ఈ జంట సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments