Webdunia - Bharat's app for daily news and videos

Install App

10మందిని పొట్టనబెట్టుకున్న నర్సు.. సెలైన్ బాటిళ్లలో తాగేనీరు..?

సెల్వి
శనివారం, 6 జనవరి 2024 (10:53 IST)
పవిత్రమైన నర్సు వృత్తిలో ఉన్న ఓ జపాన్ మహిళ గతంలో అతి దారుణంగా ప్రవర్తించింది. తాజాగా 
అమెరికాకు చెందిన ఓ నర్సు 10 మందిని చంపేసింది. వివరాల్లోకి వెళితే.. అమెరికా ఒరెగాన్ ఆస్పత్రిలో ఓ నర్సు రోగులకు ఇచ్చిన మందులను దొంగలించి వాటికి బదులుగా డ్రిప్ వాటర్ నింపింది. దీంతో పది మంది రోగులు మృతి చెందారు. ఆస్పత్రిలో రోగులకు ఇచ్చే మందులు చోరీకి గురికావడంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. 
 
విచారణలో హాస్పిటల్ పేషెంట్స్‌కు ఇచ్చే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్‌ను దొంగతనం చేసి దాన్ని కప్పి పుచ్చేందుకు నర్సు సదరు రోగులకు డ్రిప్ వాటర్‌ని ఇంజెక్ట్ చేసిందని చెప్పింది. 
 
ఆస్పత్రిలో మరణించిన వ్యక్తుల మరణాలు ఇన్ఫెక్షన్ కారణంగానే జరిగిందని ఆస్పత్రి అధికారులు తమతో చెప్పారని మృతుల బంధువులు ఆరోపించారు. సదరు నర్సు నొప్పి మందుకి బదులుగా డ్రిప్ వాటర్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments