Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే స్టేషన్‌లో బిడ్డను మరిచిపోయిన మహాతల్లి.. ఎక్కడో తెలుసా?

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (20:39 IST)
రైళ్లు, బస్సుల్లో, ఆటోల్లో లగేజీని మరిచిపోతూ వుంటారు చాలామంది. అయితే ఇక్కడ ఓ మహాతల్లి కన్నబిడ్డనే మరిచిపోయింది. వివరాల్లోకి వెళితే.. లండన్‌లోని పెక్కాహ్యామ్ రైల్వే స్టేషన్‌లో ఓ తల్లి ప్రయాణిస్తుంది. తోడుగా పసిబిడ్డ కూడా ఉంది. అయితే స్టేషన్ రాగానే హడావుడిగా రైలు దిగేసింది తల్లి. కొంచెం దూరం నడవగానే చూసుకుంటే పసిబిడ్డ లేదనే విషయం గుర్తొచ్చింది. 
 
అప్పటికే రైలు కదలడంతో లబోదిబోమని గుండెలు బాధకుంటూ స్టేషన్ సిబ్బందికి విషయం చెప్పి ప్రాధేయపడింది. వారు ముందు స్టేషన్లో రైలును కాసేపు ఆపి ఆమెను మరొక రైల్లో ముందు స్టేషన్‌కు, తరలించి తల్లిబిడ్డను కలిపారు. 
 
రైలును కొంత సమయం ఆపడం వల్ల అటుగా వెళ్లే రైళ్లన్నీ ఆలస్యమయ్యాయి. రైల్లో ప్రయాణించే ప్రయాణికులు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు కన్నబిడ్డను అలా ఎలా మర్చిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments