గాలి వేగంలో మార్పులు... విమానంలో కుదుపులు.. ప్రయాణికుడు మృతి

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (13:44 IST)
గగనతలంలోని గాలి వేగంలో ఆకస్మికంగా మార్పులు (టర్బులెన్స్) చోటుచేసుకున్నాయి. దీంతో నింగిలో వెళుతున్న విమానం ఒకటి భారీ కుదుపులకు లోనైంది. ఈ టర్బులెన్స్ కారణంగా విమానం భారీ కుదుపులకు లోనైనపుడు కొన్ని సమయాల్లో ప్రయాణికులు గాయాలపాలవుతుంటారు. మిస్సోరీలోని కాన్‌క్సాన్ సంస్థకు చెందిన తేలికపాటి విమానంలో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగు ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. 
 
ఈ విమానం కీన్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన విమానం 20 నిషాలకే బ్రాడ్లే విమానాశ్రయంలో అత్యవసరంగా లాండైంది. అప్పటికే అక్కడకు చేరుకున్న ప్యాసింజర్లను ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రయాణికుడు ఎలా మరణించాడో ఇపుడే చెప్పలేమని అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన ఎన్.టి.ఎస్.బి... విమానంలో బాక్స్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనకు పూర్తి విమరాలు తెలుసుకునేందుకు విమాన సిబ్బంది, ఇతర ప్రయాణికులను ప్రశ్నిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments