Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాలి వేగంలో మార్పులు... విమానంలో కుదుపులు.. ప్రయాణికుడు మృతి

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (13:44 IST)
గగనతలంలోని గాలి వేగంలో ఆకస్మికంగా మార్పులు (టర్బులెన్స్) చోటుచేసుకున్నాయి. దీంతో నింగిలో వెళుతున్న విమానం ఒకటి భారీ కుదుపులకు లోనైంది. ఈ టర్బులెన్స్ కారణంగా విమానం భారీ కుదుపులకు లోనైనపుడు కొన్ని సమయాల్లో ప్రయాణికులు గాయాలపాలవుతుంటారు. మిస్సోరీలోని కాన్‌క్సాన్ సంస్థకు చెందిన తేలికపాటి విమానంలో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగు ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. 
 
ఈ విమానం కీన్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన విమానం 20 నిషాలకే బ్రాడ్లే విమానాశ్రయంలో అత్యవసరంగా లాండైంది. అప్పటికే అక్కడకు చేరుకున్న ప్యాసింజర్లను ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రయాణికుడు ఎలా మరణించాడో ఇపుడే చెప్పలేమని అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన ఎన్.టి.ఎస్.బి... విమానంలో బాక్స్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనకు పూర్తి విమరాలు తెలుసుకునేందుకు విమాన సిబ్బంది, ఇతర ప్రయాణికులను ప్రశ్నిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trivikram: వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో చిత్రానికి మొదటి అడుగు పడింది

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments