Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో ఘోరం... విమానం కుప్పకూలింది.. 68 మంది ప్రయాణీకులు?

Webdunia
ఆదివారం, 15 జనవరి 2023 (12:46 IST)
నేపాల్‌లో ఆదివారం ఘోరం చోటుచేసుకుంది. విమానాశ్రయంలో రన్ వేపై ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటవనలో 68 మంది ప్రయాణీకులు, నలుగురు సిబ్బంది వున్నట్లు యతి ఎయిర్ లైన్స్ ప్రతినిధి తెలిపారు. ప్రయాణీకులు కాపాడేందుకు  ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 
 
విమానాశ్రయంలో రన్ వే పై విమానం కుప్పకూలడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఖాట్మండ్ నుంచి పొఖారాకు బయలుదేరిన యతి ఎయిర్ సైన్స్ విమానం ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
విమానం డ రన్ వే పై కూలిపోవడంతో పొఖారా ఎయిర్ పోర్టును అధికారులు మూసివేశారు. విమానంలో ఉన్నవారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ప్రాణనష్టం భారీగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments