Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో ఘోరం... విమానం కుప్పకూలింది.. 68 మంది ప్రయాణీకులు?

Webdunia
ఆదివారం, 15 జనవరి 2023 (12:46 IST)
నేపాల్‌లో ఆదివారం ఘోరం చోటుచేసుకుంది. విమానాశ్రయంలో రన్ వేపై ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటవనలో 68 మంది ప్రయాణీకులు, నలుగురు సిబ్బంది వున్నట్లు యతి ఎయిర్ లైన్స్ ప్రతినిధి తెలిపారు. ప్రయాణీకులు కాపాడేందుకు  ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 
 
విమానాశ్రయంలో రన్ వే పై విమానం కుప్పకూలడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఖాట్మండ్ నుంచి పొఖారాకు బయలుదేరిన యతి ఎయిర్ సైన్స్ విమానం ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
విమానం డ రన్ వే పై కూలిపోవడంతో పొఖారా ఎయిర్ పోర్టును అధికారులు మూసివేశారు. విమానంలో ఉన్నవారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ప్రాణనష్టం భారీగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments