Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైబిల్.. ఆ బాలుడి పట్ల శాపమైంది.. శవపేటికలో పెట్టి సజీవదహనం..?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (18:13 IST)
అమెరికాలో బైబిల్ గురించి పెద్దగా పట్టించుకోలేదని ఓ బాలుడిని పొట్టనబెట్టుకున్నారు.. అతడి తల్లిదండ్రులు. బైబిల్ గురించి అందులోని ప్రవచనాల గురించి తెలుసుకోని పాపానికి ప్రాణాలతో వుండగానే సజీవ దహనం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. టియా, ట్యూనా దంపతులకు ఓ కుమారుడు వున్నాడు. 
 
ఆ బాలుడిని ఆ దంపతులు బైబిల్‌లోని ప్రవచనాలను చదవాలని వేధించేవారు. అయితే ఆ బాలుడు బైబిల్ ప్రవచనాలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. దీంతో తలపై కొట్టడం.. వాతలు పెట్టేవారు. ఇంకా బైబిల్ పట్ల ఆ బాలుడు అనాసక్తి చూపడంతో కిరాతకంగా ఆ బాలుడిని ఆ దంపతులు హతమార్చారు. శవపేటికలో ఆ బాలుడిని ప్రాణాలతో కాల్చేశారు.
 
ప్రాణాలతో వుండగానే బాలుడిని కిరాతకంగా హతమార్చిన తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో ఎథిన్ అనే ఆ బాలుడికి వారిద్దరూ తల్లిదండ్రులు కాదని.. దత్తత తీసుకుని పెంచారని తేలింది. ఫలితంగా ఈ మానవమృగాలకు కఠిన శిక్ష పడేలా చేయాలని శిశు సంక్షేమ సంఘాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments