Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్లను నల్లిని నలిపినట్టు నలిపేస్తున్న గ్రామస్థులు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (09:33 IST)
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ను ఆధీనంలోకి తీసుకున్ తాలిబన్ తీవ్రవాదులు మరికొన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దేశంలోని అన్ని ప్రాంతాలను తమ గుప్పెట్లో పెట్టుకోవాలన్న తలంపులో తాలిబన్ తీవ్రవాదులు ఉన్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే కాబూల్ మొత్తం తాలిబన్ల వశమైంది. ఇక మిగిలిన ప్రాంతాలపై కూడా వారు కన్నేశారు. 
 
ఇలాంటి ప్రాంతాల్లో ఒకటి పంజ్‌షిర్. మొత్తం 150 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఈ ప్రాంతంలో మొత్తం ఏడు జిల్లాలు 512 గ్రామాలు ఉన్నాయి. మొత్తం జనాభా 1.50 లక్షలు మాత్రమే. వీరిలో 20 వేల మంది యువతీ యుకులు చేతిలో ఆయుధాలు ధరించి తమతమ ప్రాంతాలను రక్షించుకునే పనిలోవున్నారు. ముఖ్యంగా, తాలిబన్ తీవ్రవాదులు తమ ప్రాంతాల్లోకి వస్తుంటే చాలు.. వారిని పట్టుకుని నల్లులను నలిపివేసినట్టు నలిపేస్తున్నారు. తాలిబన్లు అడుగుపెట్టాలనుకున్న ప్రతి గ్రామంలోనే ఇదే స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతుంది. 
 
గ్రామ సరిహద్దుకు వచ్చిన తాలిబన్లను పట్టుకుని నిర్దాక్షిణ్యంగా హతమార్చుతున్నారు. అయితే, తాలిబన్లను పట్టుకునేందుకు ఆ గ్రామస్థులు ఎలా వస్తున్నారో.. ఎలా పట్టుకుంటున్నారో.. ఎలా హతమార్చుతున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇప్పటికే 800 మంది తాలిబన్ తీవ్రవాదలను చంపేశారంటే వారు ఎంత పకడ్బంధీగా వ్యూహాలు అమలు చేస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments