Webdunia - Bharat's app for daily news and videos

Install App

కష్టాల్లో ఇరుక్కుపోయిన పాక్ మాజీ ప్రధాని.. మరో రెండు కేసులు

Webdunia
శనివారం, 16 మే 2020 (10:50 IST)
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ కష్టాల్లో ఇరుక్కున్నారు. పాకిస్థాన్‌కు చెందిన అవినీతి నిరోధక శాఖ నవాజ్ షరీఫ్‌పై మరో రెండు అవినీతి కేసులను నమోదు చేసింది. నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో డైరక్టర్ జనరల్ షాజాద్ సలీమ్ తెలిపారు. 
 
ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన కేసులో నవాజ్‌తో పాటు ఆయన సోదరుడు షాబాజ్ షరీఫ్‌, కూతురు మరియమ్ నవాజ్‌, మరో 13 మందిపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.
 
నవాజ్ ఫ్యామిలీపై మనీల్యాండరింగ్ కేసు కూడా నమోదు అయ్యింది. లాహోర్‌లోని అకౌంటబులిటీ కోర్టులో షరీఫ్ ఫ్యామిలీపై రెండు కొత్త కేసులను నమోదు చేస్తామని ఎన్ఏబీ పేర్కొన్నది. షరీఫ్ ఫ్యామిలీ అక్రమంగా సుమారు రూ.700 కోట్లు ఆర్జించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
 
'జియో' గ్రూప్‌గా పిలువబడే జాంగ్ గ్రూప్ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండిపెండెంట్ మీడియా కార్పొరేషన్ అనుబంధ సంస్థ. షరీఫ్ 1986లో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీర్ షకీలూర్ రెహ్మాన్చకు చట్టవిరుద్ధంగా లాహోర్‌లో భూమిని కేటాయించారు. ఆ కేసుకు సంబంధించి మీర్ షకీలూర్ రెహ్మాన్‌ను ఈ ఏడాది మార్చి 12న ఎన్ఎబీ అరెస్ట్ చేసింది. కోర్టు అతనికి ఏప్రిల్ 28 వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments