Webdunia - Bharat's app for daily news and videos

Install App

కష్టాల్లో ఇరుక్కుపోయిన పాక్ మాజీ ప్రధాని.. మరో రెండు కేసులు

Webdunia
శనివారం, 16 మే 2020 (10:50 IST)
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ కష్టాల్లో ఇరుక్కున్నారు. పాకిస్థాన్‌కు చెందిన అవినీతి నిరోధక శాఖ నవాజ్ షరీఫ్‌పై మరో రెండు అవినీతి కేసులను నమోదు చేసింది. నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో డైరక్టర్ జనరల్ షాజాద్ సలీమ్ తెలిపారు. 
 
ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన కేసులో నవాజ్‌తో పాటు ఆయన సోదరుడు షాబాజ్ షరీఫ్‌, కూతురు మరియమ్ నవాజ్‌, మరో 13 మందిపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.
 
నవాజ్ ఫ్యామిలీపై మనీల్యాండరింగ్ కేసు కూడా నమోదు అయ్యింది. లాహోర్‌లోని అకౌంటబులిటీ కోర్టులో షరీఫ్ ఫ్యామిలీపై రెండు కొత్త కేసులను నమోదు చేస్తామని ఎన్ఏబీ పేర్కొన్నది. షరీఫ్ ఫ్యామిలీ అక్రమంగా సుమారు రూ.700 కోట్లు ఆర్జించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
 
'జియో' గ్రూప్‌గా పిలువబడే జాంగ్ గ్రూప్ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండిపెండెంట్ మీడియా కార్పొరేషన్ అనుబంధ సంస్థ. షరీఫ్ 1986లో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీర్ షకీలూర్ రెహ్మాన్చకు చట్టవిరుద్ధంగా లాహోర్‌లో భూమిని కేటాయించారు. ఆ కేసుకు సంబంధించి మీర్ షకీలూర్ రెహ్మాన్‌ను ఈ ఏడాది మార్చి 12న ఎన్ఎబీ అరెస్ట్ చేసింది. కోర్టు అతనికి ఏప్రిల్ 28 వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments