Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ -2008 అభ్యర్థులకు శుభవార్త.. ఏంటది?

Webdunia
శనివారం, 16 మే 2020 (10:35 IST)
Teachers
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ -2008 అభ్యర్థులకు శుభవార్త. 2008 బ్యాచ్‌లో ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించి ఉద్యోగాలు రాని వారిని కాంట్రాక్టు విధానంలో సెకండరీగ్రేడ్‌ టీచర్లుగా నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి వారు రాష్ట్రంలో మొత్తం 4657 మంది ఉండగా అందులో ప్రకాశం జిల్లాలో 250 మంది అభ్యర్థులు ఉన్నారు. 
 
డీఎస్సీ-2008లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు మొదట డీఈడీ అభ్యర్థులకే అవకాశం కల్పించారు. దీనిపై బీఈడీ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు కూడా అవకాశం ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది. దీంతో మెరిట్‌ సాధించిన పలువురు డీఈడీ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. 
 
దీంతో మెరిట్‌ సాధించిన పలువురు డీఈడీ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. అప్పటినుంచి ఉద్యోగాలకు వారు చేయని ప్రయత్నం లేదు. ఎట్టకేలకు అది ఫలించింది. వీరందరినీ కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులుగా నియమించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments