Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భం నుంచి తలను తీశారు.. మొండెంను వదిలేశారు.. ఎక్కడ?

వైద్యుల నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. ఆపరేషన్ల సమయంలో వైద్యులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో ఈ ఘటన మరోమారు రుజువు చేసింది. నిండు గర్భణికి కాన్పు చేసిన వైద్యులు... శిశువు తలను మాత్రం వెలికి తీసి.. మ

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (17:33 IST)
వైద్యుల నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. ఆపరేషన్ల సమయంలో వైద్యులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో ఈ ఘటన మరోమారు రుజువు చేసింది. నిండు గర్భణికి కాన్పు చేసిన వైద్యులు... శిశువు తలను మాత్రం వెలికి తీసి.. మొండెంను మాత్రం గర్భంలోనే వదిలేశారు. ఈ ఘోరం పాకిస్థాన్ దేశంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పాకిస్థాన్‌లోని క్వెట్టాకు చెందిన ఓ గర్భిణి పురిటినొప్పులతో ఆస్పత్రిలో చేరింది. ఆమెకు ఓ మహిళా డాక్టర్ ఆపరేషన్ చేసింది. డెలివరీ సమయంలో శిశువును బయటకు తీసే క్రమంలో తలను మాత్రం బయటకు తీసి మొండెంను గర్భంలోనే వదిలేసింది. దీంతో శిశువు బయటకు రాకముందే ప్రాణాలు కోల్పోయింది. 
 
పైగా, బిడ్డ మొండాన్ని తల్లి కడుపులోనే ఉంచడమేకాకుండా.. తర్వాత ఆపరేషన్ కోసం సివిక్ ఆస్పత్రికి వెళ్లాలని ఆ ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్లు బాధితురాలి కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో ఆమెను సివిక్ ఆస్పత్రికి ఆసుపత్రికి తరలించారు. అక్కడ సర్జికల్ ఆపరేషన్ చేసి తల్లి గర్భంలో నుంచి మొండాన్ని బయటకు తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments