Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ముందు గాయత్రి మంత్రం ఆలపించిన పాక్ అమ్మాయి(Video)

గాయత్రి మంత్రం ఎంతటి శక్తివంతమైనదో వేరే చెప్పాల్సిన పనిలేదు. అమ్మవారి మంత్రాన్ని పఠించినంతనే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ మంత్రాన్ని హిందువులు పఠిస్తుంటారు. పాకిస్తాన్ దేశంలోనూ గాయత్

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2017 (17:38 IST)
గాయత్రి మంత్రం ఎంతటి శక్తివంతమైనదో వేరే చెప్పాల్సిన పనిలేదు. అమ్మవారి మంత్రాన్ని పఠించినంతనే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ మంత్రాన్ని హిందువులు పఠిస్తుంటారు. పాకిస్తాన్ దేశంలోనూ గాయత్రి మంత్రం సాక్షాత్తూ ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ముందే ప్రతిధ్వనించింది. 
 
కరాచీలో మార్చి 15న పాకిస్థాన్‌ దేశంలోని మైనారిటీలైన హిందువులు హోలీ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆరోజు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, ఇంకా ఇతర నాయకులు హాజరయ్యారు. ఆయన అలా ఆశీనులై సంబరాలను చూస్తూ వున్నారు. ఇంతలో నరోదా మాలిని అనే బాలిక గాయత్రి మంత్రాన్ని ఆలపించింది. ఈ మంత్రాన్ని ప్రధాని షరీఫ్ ఆసక్తిగా ఆలకించారు. ఆమె పాట పూర్తయిన తర్వాత చప్పట్లు కొట్టి అభినందించారు. చూడండి ఈ వీడియోను యూ ట్యూబ్ నుంచి...
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments