Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో ఎక్కడెక్కడ దాడులు చేద్దాం : ఆర్మీ చీఫ్ - నవాజ్ షరీఫ్‌ల కీలక భేటీ

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి చొచ్చుకొచ్చి ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన దాడులపై చేయాడాన్ని దాయాది దేశం పాకిస్థాన్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. దీంతో భారత సైన్యం చేసిన దాడులకు ప్రతిదాడులతో సమాధానం ఇవ్

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (08:41 IST)
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి చొచ్చుకొచ్చి ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన దాడులపై చేయాడాన్ని దాయాది దేశం పాకిస్థాన్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. దీంతో భారత సైన్యం చేసిన దాడులకు ప్రతిదాడులతో సమాధానం ఇవ్వాలని పాకిస్థాన్ గట్టిగా భావిస్తోంది. ఇందుకోసం ఆర్మీ చీఫ్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో ప్రత్యేకంగా సమావేశమైనట్టు సమాచారం. ఈ మేరకు పాక్‌ సైనికాధికారులను ఉటంకిస్తూ ఆ దేశ దినపత్రిక ‘ద న్యూస్‌’, రాయిటర్స్‌ కథనాలను ప్రచురించాయి. 
 
ఈ పత్రికల కథనాల మేరకు... భారత చర్యకు తక్షణం ప్రతిచర్యకు దిగాలని, భారత్‌లో ఎంపికచేసిన లక్ష్యాలపై దాడులు నిర్వహించడం ద్వారా గట్టి సమాధానం ఇవ్వాలని పాక్‌ భావిస్తోంది. భారత్‌లో ఏయే ప్రాంతాల్లో దాడులు చేయాలన్నది కూడా ఇప్పటికే పాక్‌ సైన్యం నిర్ణయించిందట. 
 
ముఖ్యంగా.. 'భారత్‌కు ధీగా జవాబిచ్చేందుకు ఆ దేశంలో ఎంపిక చేసిన లక్ష్యాలపై దాడులు చేస్తాం. ఈమేరకు మా బలగాలను సన్నద్ధం చేశాం' అని పాక్‌ సైనిక ఉన్నతాధికారి వెల్లడించారు. బలూచిస్థాన్‌లో ఉగ్రదాడులను భారత ప్రోత్సహిస్తోందని, దీనికీ తగిన సమాధానం చెబుతామని ఆ అధికారి వ్యాఖ్యానించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments