Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిషాలో దారుణం: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తల నరికేశాడు...

ఒడిషా రాష్ట్రంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంగా ఆమె తల నరికేశాడో భర్త. ఓడిషా రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (08:29 IST)
ఒడిషా రాష్ట్రంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంగా ఆమె తల నరికేశాడో భర్త. ఓడిషా రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మయూర్‌భంజ్ జిల్లా గిరీష్ చంద్రాపూర్ గ్రామానికి చెందిన జీతూ లోహార్ (43) అనే వ్యక్తికి భార్యా, ముగ్గురు పిల్లలున్నారు. భార్య చాలా కాలంగా  గ్రామానికే చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే ఆగ్రహంతో భర్త భార్యతో రాత్రి గొడవపడ్డాడు. 
 
ఆవేశంలో పదునైన కత్తితో భార్య తలను నరికి చంపాడు. ఆపై భార్య తలను ఇంట్లో పెట్టి మొండాన్ని బయటపడేశాడు. పోలీసులు రంగప్రవేశం చేసి మొండాన్ని స్వాధీనం చేసుకున్నారు. భార్య తలను ఇంటినుంచి రికవరీ చేసి భర్తపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments