Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్‌ను నీట ముంచిన పాకిస్థాన్

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (13:31 IST)
పాకిస్థాన్ ప్రభుత్వం ముందస్తుగా ఎలాంటి హెచ్చరికలు చేయకుండా సట్లెజ్ నది రిజర్వాయర్ గేట్లు ఎత్తేయడంతో భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం నీట మునిగింది. పాక్ ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసినట్లు భారత అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
గేట్లు ఎత్తివేయడంతో సట్లెజ్ నది పరీవాహక ప్రాంతంలో ఉన్న ఫిరోజ్ పూర్ జిల్లాలోని అనేక గ్రామాలు నీట మునిగాయి. వెంటనే అలర్టైన పంజాబ్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. 
 
ఫిరోజ్ పూర్ జిల్లా వ్యాప్తంగా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. కశ్మీరుకు భారత ప్రభుత్వం ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిందనే కోపంతో పాక్ ప్రాజెక్టు గేట్లు ఎత్తేసినట్లు భావిస్తున్నారు అధికారులు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం