Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్‌ను నీట ముంచిన పాకిస్థాన్

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (13:31 IST)
పాకిస్థాన్ ప్రభుత్వం ముందస్తుగా ఎలాంటి హెచ్చరికలు చేయకుండా సట్లెజ్ నది రిజర్వాయర్ గేట్లు ఎత్తేయడంతో భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం నీట మునిగింది. పాక్ ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసినట్లు భారత అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
గేట్లు ఎత్తివేయడంతో సట్లెజ్ నది పరీవాహక ప్రాంతంలో ఉన్న ఫిరోజ్ పూర్ జిల్లాలోని అనేక గ్రామాలు నీట మునిగాయి. వెంటనే అలర్టైన పంజాబ్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. 
 
ఫిరోజ్ పూర్ జిల్లా వ్యాప్తంగా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. కశ్మీరుకు భారత ప్రభుత్వం ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిందనే కోపంతో పాక్ ప్రాజెక్టు గేట్లు ఎత్తేసినట్లు భావిస్తున్నారు అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం