Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ 48వేల మార్కును దాటిన కరోనా కేసులు.. 48మంది మృతి

Webdunia
గురువారం, 21 మే 2020 (19:49 IST)
ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌లో లక్ష దాటిన కరోనా కేసులు.. పాకిస్థాన్‌లో 48వేల మార్కును దాటేసింది. గడిచిన 24 గంటల్లో పాకిస్థాన్‌లో 2193 కరోనా కేసులు నమోదైనాయి. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 48,091కి చేరుకుంది. 
 
అలాగే గడిచిన 24 గంటల్లో కరోనాతో 32 కరోనా మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,017కు చేరుకుంది. ఇప్పటి వరకూ 14 వేలకు పైగా కరోనా బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇక సింధ్ ప్రావిన్స్‌లో అత్యధికంగా దాదాసు 19 వేల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో పంజాబ్ ప్రావిన్స్ నిలిచింది. అక్కడ 17382 కేసులు నమోదయ్యాయి. 
 
ఇదేవిధంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో 1235 కేసులుండగా, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో 148 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా మొత్తం 4.3 లక్షల పరీక్షలు చేపట్టినట్టు పాక్ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.  

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments