Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలాత్కారానికి పాల్పడితే నపుంసకుడిగా మార్చేస్తారు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (08:43 IST)
ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేరాలను అరికట్టేందుకు ఆయా దేశాలు ఎన్నో కఠిన చట్టాలు తీసుకొస్తున్నప్పటికీ.. పెద్ద ప్రయోజనం కనిపించడం లేదు. ముఖ్యంగా, ఇస్లామిక్ దేశాల్లో ఈ చట్టాలు మరింత కఠినంగా అమలవుతున్నప్పటికీ.. అక్కడ కూడా ఇవి ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. 
 
ఈ క్రమంలో పాకిస్థాన్ దేశం సరికొత్త చట్టానికి రూపకల్పన చేస్తోంది. ఇకపై అత్యాచారానికి పాల్పడిన వారిని రసాయనాల సాయంతో నపుంసకులుగా మార్చేస్తారు. ఈ కఠిన చట్టానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్టు సమాచారం. 
 
ఈ అత్యాచార నిరోధక ఆర్డినెన్స్ ముసాయిదాను దేశ న్యాయ మంత్రిత్వ శాఖ ఫెడరల్ కేబినెట్ ముందుకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నూతన చట్టం అంశాన్ని పాక్‌లోని ఓ మీడియా సంస్థ వెల్లడించింది. దేశంలో అత్యాచారాల కట్టడికి ఈ కఠిన చట్టం దోహదపడుతుందని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments