Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ మసీదులో ఆత్మాహుతి దాడి.. 25 మంది మృత్యువాత

పాకిస్థాన్‌‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఏజెన్సీ ప్రాంతమైన మొహ్మండ్ జిల్లాలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. బుట్మనలోని ఓ మసీదుని టార్గెట్‌‌గా చేసుకొని మారణహోమం సృష్టిం

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2016 (15:04 IST)
పాకిస్థాన్‌‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఏజెన్సీ ప్రాంతమైన మొహ్మండ్ జిల్లాలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. బుట్మనలోని ఓ మసీదుని టార్గెట్‌‌గా చేసుకొని మారణహోమం సృష్టించారు. ప్రార్థనలు జరుగుతున్న సమయంలో సూసైడ్ బాంబర్ దాడి చేశాడు. ఈ ఘటనలో 25 మంది మరణించగా, మరో 29 మంది గాయపడ్డారు. మసీదులో మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. 
 
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రాంతంలో అల్ ఖైయిదా, తాలిబన్, ఇతర ఇస్లామిక్ గ్రూపుల ప్రాబల్యం ఉంది. కాగా దాడికి పాల్పడింది ఎవరన్న విషయం తెలియరాలేదు. ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments