Webdunia - Bharat's app for daily news and videos

Install App

2025 నాటికి పాకిస్థాన్ చేతిలో 250 న్యూక్లియర్ వార్‌హెడ్స్- అమెరికా

పాకిస్థాన్ భారీ ఎత్తున అణ్వాయుధ సంపదను పెంచుకుంటుంది. ఈ వ్యవహారం ప్రపంచ దేశాలతో పాటు భారత్‌కు కూడా ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఇప్పటికే పాకిస్థాన్ వద్ద 140 నుండి 150 వరకు న్యూక్లియర్ వార్‌హెడ్స్

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (14:05 IST)
పాకిస్థాన్ భారీ ఎత్తున అణ్వాయుధ సంపదను పెంచుకుంటుంది. ఈ వ్యవహారం ప్రపంచ దేశాలతో పాటు భారత్‌కు కూడా ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఇప్పటికే పాకిస్థాన్ వద్ద 140 నుండి 150 వరకు న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉన్నాయి. ఈ వార్‌హెడ్స్ సంఖ్యను మరింతి అధికంగా పెంచుకునే దిశగా పాకిస్థాన్ వడివడిగా అడుగులు వేస్తోంది. వచ్చే ఏడేళ్లలో వార్‌హెడ్స్‌ను 220 నుండి 250 వరకు పెంచుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
 
ఈ క్రమంలో 2025వ సంవత్సరానికి వార్‌హెడ్స్‌ను పెంచేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తుందనే విషయాన్ని అమెరికా స్పష్టం చేసింది. ఇదే వేగంతో పాకిస్థాన్ ముందుకెళ్తే.. ప్రపంచంలోనే అత్యధికంగా వార్‌హెడ్స్ ఉన్న ఐదవ దేశంగా నిలుస్తుందని అమెరికన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఓ నివేదికలో తెలియజేశారు. అంతేకాకుండా 2020కి పాకిస్థాన్ మరో 80 న్యూక్లియర్ వార్‌హెడ్స్‌ను సమకూర్చుకుంటుంది. అలాగే 2025 నాటికి పాకిస్థాన్ చేతిలో 250 న్యూక్లియర్ వార్ హెడ్స్‌ను కైవసం వుంచుకుంటుందని అమెరికా స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments