Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్‌వోసీ వద్దకు భారీగా పాకిస్థాన్ బలగాల మొహరింపు.. యుద్ధం తప్పదా?

భారత్, పాకిస్థాన్ దేశాల అంతర్జాతీయ నిత్రణరేఖ వద్ద పాకిస్థాన్ భారీ ఎత్తున బలగాలను మొహరిస్తోంది. అదేసమయంలో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఎల్‌వోసీ పొడవునా గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయిస్తోంది.

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2016 (08:47 IST)
భారత్, పాకిస్థాన్ దేశాల అంతర్జాతీయ నిత్రణరేఖ వద్ద పాకిస్థాన్ భారీ ఎత్తున బలగాలను మొహరిస్తోంది. అదేసమయంలో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఎల్‌వోసీ పొడవునా గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయిస్తోంది. 
 
పంజాబ్‌, కాశ్మీర్‌లో ఎల్‌వోసీ పొడవునా భారత సైన్యం పెద్ద ఎత్తున మోహరించిన మాదిగారే పాకిస్థాన్‌ తన సైన్యాన్ని ఆవలి వైపు మోహరిస్తోంది. దీంతో నియంత్రణ రేఖ పొడవునా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఎల్‌వోసీ వెంబడి ఉన్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థలకు చెందిన లాంచ్‌ప్యాడ్‌లను పాకిస్థాన్‌ సైన్యం ఇప్పటికే పీవోకే నుంచి ఆర్మీ బేస్‌ల్లోకి తరలించింది. ఓవైపు ఉగ్రవాదులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూనే మరోవైపు సుమారు 100 మందికిపైగా ఉగ్రవాదులను భారతలోకి పంపించేదుకు పాక్‌ సన్నాహాలు చేస్తోంది. 
 
అదేసమయంలో పాక్‌ బలగాలు కవ్వింపు చర్యల్లోనూ ఏమాత్రం తగ్గడం లేదు. సర్జికల్‌ దాడులు జరిగిన నాటి నుంచి పాక్‌ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని యధేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద 25 సార్లు కాల్పులకు పాల్పడ్డాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments