Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ ప్రధానిగా ఉన్నంతవరకు మనం ఏకాకులమే : పాకిస్థాన్

భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నంతకాలం మనం ఏకాకులంగానే ఉంటామని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భా

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2016 (08:33 IST)
భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నంతకాలం మనం ఏకాకులంగానే ఉంటామని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌తో సంబంధాలు మెరుగుపడతాయనే ఆశ తమకు లేదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ భారత్ 'ఆధిపత్య ధోరణి' ప్రదర్శిస్తోందంటూ విమర్శల దాడి చేశారు. ఆసియా ప్రాంతంలో భారత్ ఆధిపత్య ధోరణిని పాకిస్థాన్ విభేదిస్తోందని, సమాన ప్రాతిపదికనే ద్వైపాక్షిక సంబంధాలు ఉండితీరాలని ఆయన పేర్కొన్నారు. 'మోడీ ప్రధానిగా ఉండగా భారత్‌తో సంబంధాల్లో పురోగతి ఉంటుందనే ఆశ మాకు (పాక్) లేదు' అని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నట్టు అసోసియేట్ ప్రెస్ ఆఫ్ పాకిస్థాన్ (ఏపీపీ) తెలిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments