Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాలో జరిగే SCO meetకు Bilawal Bhutto Zardari.. పాక్ ప్రకటన

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (17:03 IST)
Bilawal Bhutto Zardari
భారత్‌లో జరిగే SCO సమావేశానికి పాకిస్థాన్‌కు చెందిన బిలావల్ భుట్టో జర్దారీ హాజరు కానున్నారు. మేలో గోవాలో జరిగే ఎస్సీఓ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశానికి పర్యటించే తొలి పాకిస్థాన్ నేత బిలావల్ భుట్టో కావడం విశేషం. 
 
వచ్చే నెలలో భారత్‌లో జరిగే షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమావేశంలో విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ పాల్గొంటారని పాకిస్తాన్ ఏప్రిల్ 20న ప్రకటించింది. ఇస్లామాబాద్‌లో మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ ఈ విషయాన్ని ప్రకటించారు.
 
"మే 4-5, 2023 తేదీలలో భారతదేశంలోని గోవాలో జరిగే SCO కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్స్ (CFM)కి పాకిస్తాన్ ప్రతినిధి బృందానికి బిలావల్ భుట్టో జర్దారీ నాయకత్వం వహిస్తారు" అని ముంతాజ్ పేర్కొన్నారు. SCO సమావేశానికి హాజరు కావాల్సిందిగా విదేశాంగ మంత్రి S. జైశంకర్‌ని ఆహ్వానించినందున పాక్ విదేశాంగ మంత్రి ఈ సమావేశానికి హాజరవుతారని ఆమె తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

ఫస్ట్ టైమ్ హరుడు తో మాస్ చిత్రం చేశా : హీరో వెంకట్

నేను గ్యాప్ తీసుకుంది దాని కోసమే : దర్శకుడు శ్రీను వైట్ల

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments