Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాలో జరిగే SCO meetకు Bilawal Bhutto Zardari.. పాక్ ప్రకటన

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (17:03 IST)
Bilawal Bhutto Zardari
భారత్‌లో జరిగే SCO సమావేశానికి పాకిస్థాన్‌కు చెందిన బిలావల్ భుట్టో జర్దారీ హాజరు కానున్నారు. మేలో గోవాలో జరిగే ఎస్సీఓ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశానికి పర్యటించే తొలి పాకిస్థాన్ నేత బిలావల్ భుట్టో కావడం విశేషం. 
 
వచ్చే నెలలో భారత్‌లో జరిగే షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమావేశంలో విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ పాల్గొంటారని పాకిస్తాన్ ఏప్రిల్ 20న ప్రకటించింది. ఇస్లామాబాద్‌లో మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ ఈ విషయాన్ని ప్రకటించారు.
 
"మే 4-5, 2023 తేదీలలో భారతదేశంలోని గోవాలో జరిగే SCO కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్స్ (CFM)కి పాకిస్తాన్ ప్రతినిధి బృందానికి బిలావల్ భుట్టో జర్దారీ నాయకత్వం వహిస్తారు" అని ముంతాజ్ పేర్కొన్నారు. SCO సమావేశానికి హాజరు కావాల్సిందిగా విదేశాంగ మంత్రి S. జైశంకర్‌ని ఆహ్వానించినందున పాక్ విదేశాంగ మంత్రి ఈ సమావేశానికి హాజరవుతారని ఆమె తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments