Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుద్ధం భారత్ పైన కాదు... టెర్రరిస్టులపైన... ఏరివేయండి: నవాజ్ షరీఫ్, పాక్ సైన్యం షాక్

పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తీసుకున్న నిర్ణయం ఆయన ప్రభుత్వాన్ని ఏం చేస్తుందో తెలియదు కానీ, ఆయన సర్కారు ఆదేశాలు మాత్రం పాకిస్తాన్ సైన్యానికి మింగుడుపడటంలేదు. వదిలితే భారతదేశంపై యుద్ధం చేసి తమ సత్తా చూపిస్తాం అంటూ ఉవ్విళ్లూరుతున్న పాకిస్తాన్ సై

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (13:50 IST)
పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తీసుకున్న నిర్ణయం ఆయన ప్రభుత్వాన్ని ఏం చేస్తుందో తెలియదు కానీ, ఆయన సర్కారు ఆదేశాలు మాత్రం పాకిస్తాన్ సైన్యానికి మింగుడుపడటంలేదు. వదిలితే భారతదేశంపై యుద్ధం చేసి తమ సత్తా చూపిస్తాం అంటూ ఉవ్విళ్లూరుతున్న పాకిస్తాన్ సైన్యానికి నవాజ్ షరీఫ్ వీపుపై చరిచినట్లు ఓ ఆదేశం ఇచ్చారు. యుద్ధం చేయాల్సింది భారతదేశం పైన కాదనీ, దేశంలో ఉన్న ఉగ్రవాదులపైన అని, కనుక తక్షణమే దేశంలో ఉన్న ఉగ్రవాదులను ఏరివేయాలంటూ ఆయన సర్కారు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు డాన్ పత్రికలో వార్త ప్రచురించింది.
 
యూరి ఘటన నేపధ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయంగా అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపధ్యంలో దేశంలో పాతుకుపోయి ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న జైష్-ఎ-మహ్మద్ గ్రూపుతో సహా ఇతర మిలిటెంట్ గ్రూపులన్నిటినీ నాశనం చేయాలని నవాజ్ షరీఫ్ ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు తనకు మద్దతునిస్తున్న చైనా సైతం ఉగ్రవాదులు పేట్రేగిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. దీనితో పాకిస్తాన్ దేశానికి టెర్రరిస్టులపై చర్యలు తీసుకోవడం మినహా మరో మార్గం లేకుండాపోయింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments