Webdunia - Bharat's app for daily news and videos

Install App

45మంది టీచర్లపై ప్రిన్సిపాల్ అకృత్యాలు.. పాకిస్థాన్‌లో అరెస్ట్

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (17:51 IST)
పాకిస్థాన్ కరాచీలో ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ మహిళా టీచర్లపై అకృత్యాలకు పాల్పడ్డాడు. టీచర్లను బెదిరించి, వారిపై అత్యాచారాలకు పాల్పడిన ఆరోపణలపై ప్రిన్సిపాల్ అరెస్ట్ అయ్యాడు. 
 
ఈ ప్రిన్సిపాల్ ఒకరు కాదు ఇద్దరు కాదు 45మందికి పైగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. అలాగే సీసీటీవీ ఫుటేజీలను చూపించి మహిళా టీచర్లను ప్రిన్సిపాల్ బెదిరించే వాడని తెలిసింది.
 
ఈ మేరకు ఇర్ఫాన్ గఫూర్ మెమన్ అనే ఈ ప్రిన్సిపాల్ ఫోన్ నుంచి 25 షార్ట్ వీడియో క్లిప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ కెమెరా డిజిటల్ వీడియో రికార్డర్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 
 
ఓ మహిళా టీచర్‌తో గఫూర్ ఏకాంతంగా ఉన్న ఒక వీడియో బయటకు రావడంతో ప్రిన్సిపాల్ గఫూర్‌కు స్థానిక కోర్టు ఏడు రోజులు రిమాండ్ విధించింది. ఉద్యోగం ఆశ చూపించి మహిళా టీచర్లపై గఫూర్ లైంగిక వేధింపులకు పాల్పడేవాడని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం