Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మహమ్మారి.. స్పెయిన్‌లో లక్ష కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (10:32 IST)
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో లాక్ డౌన్ విధించారు. అయినప్పటికీ దీని ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు. అంతే కాకుండా రోజు రోజుకు ఈ వైరస్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతుంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఈ వ్యాధి పుట్టిన 14రోజుల్లోనే ప్రపంచ దేశాలకు ఎగబాకింది. అగ్రరాజ్యమైన అమెరికాతో సహా అన్ని దేశాలు సైతం ఈ వ్యాధి పేరు చెప్తేనే భయభ్రాంతులకు గురవుతున్నాయి.  
 
ప్రస్తుతం ఈ వైరస్ ప్రపంచ దేశాలను సైతం అమెరికా, ఇటలీ తర్వాత లక్ష కరోనా పాజిటివ్ కేసులు దాటిన మూడో దేశంగా స్పెయిన్ నిలిచింది. బుధవారం రాత్రికి రాత్రే రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. 
 
మంగళవారం దేశవ్యాప్తంగా 94,417 పాజిటివ్ కేసులు ఉండగా.. అవి బుధవారం నాటికి.. 1,02,136కి పెరిగిపోయాయని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 9లక్షల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య 47వేలు దాటింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments