Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవోకేలో మరో 12 ఉగ్ర శిబిరాలు.. ఒక్కో శిబిరానికి 40 మంది పాక్ ఆర్మీ: అజిత్ ధోవల్

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అనేక ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చెప్పారు. వీటిలో 12 ఉగ్రవాద శిబిరాలకు పాకిస్థాన్ ఆర్మీ రక్షణ కవచంగా ఉందని తెలిపారు

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (10:23 IST)
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అనేక ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చెప్పారు. వీటిలో 12 ఉగ్రవాద శిబిరాలకు పాకిస్థాన్ ఆర్మీ రక్షణ కవచంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా ఒక్కో ఉగ్రవాద శిబిరానికి 40 మంది సాయుధ ఆర్మీ జవాన్లు రక్షణగా ఉన్నట్టు చెప్పారు. 
 
యురీ ఉగ్రదాడి తర్వాత భారత ఆర్మీ పీవోకేలోని తీవ్రవాద శిబిరాలపై మెరుపుదాడి చేసిన తెల్సిందే. దీంతో పాకిస్థాన్ గుర్రుగా ఉంది. ప్రతి దాడులు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో పీవోకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ ఆరా తీసింది. 
 
ఈ శిబిరాలకు పాకిస్థాన్ ఆర్మీ ర‌క్ష‌ణ కల్పిస్తున్నట్లు స‌మాచారం. కేంద్ర‌మంత్రి వ‌ర్గ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఈ విషయం గురించి ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పినట్లు తెలుస్తోంది. అందులో ఒక్కో ఉగ్ర శిబిరానికి దాదాపు 40 నుంచి 50 మంది పాక్ జ‌వాన్లు రక్షణగా ఉన్నట్లు ఆయ‌న ప్ర‌ధానికి వివ‌రించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments