Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవోకేలో మరో 12 ఉగ్ర శిబిరాలు.. ఒక్కో శిబిరానికి 40 మంది పాక్ ఆర్మీ: అజిత్ ధోవల్

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అనేక ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చెప్పారు. వీటిలో 12 ఉగ్రవాద శిబిరాలకు పాకిస్థాన్ ఆర్మీ రక్షణ కవచంగా ఉందని తెలిపారు

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (10:23 IST)
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అనేక ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చెప్పారు. వీటిలో 12 ఉగ్రవాద శిబిరాలకు పాకిస్థాన్ ఆర్మీ రక్షణ కవచంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా ఒక్కో ఉగ్రవాద శిబిరానికి 40 మంది సాయుధ ఆర్మీ జవాన్లు రక్షణగా ఉన్నట్టు చెప్పారు. 
 
యురీ ఉగ్రదాడి తర్వాత భారత ఆర్మీ పీవోకేలోని తీవ్రవాద శిబిరాలపై మెరుపుదాడి చేసిన తెల్సిందే. దీంతో పాకిస్థాన్ గుర్రుగా ఉంది. ప్రతి దాడులు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో పీవోకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ ఆరా తీసింది. 
 
ఈ శిబిరాలకు పాకిస్థాన్ ఆర్మీ ర‌క్ష‌ణ కల్పిస్తున్నట్లు స‌మాచారం. కేంద్ర‌మంత్రి వ‌ర్గ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఈ విషయం గురించి ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పినట్లు తెలుస్తోంది. అందులో ఒక్కో ఉగ్ర శిబిరానికి దాదాపు 40 నుంచి 50 మంది పాక్ జ‌వాన్లు రక్షణగా ఉన్నట్లు ఆయ‌న ప్ర‌ధానికి వివ‌రించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments