Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేం యుద్ధం చేయలేం... శాంతి కావాలి.. కాశ్మీర్ అంశం పరిష్కరించుకుందాం: నవాజ్ షరీఫ్

పొరుగు దేశం భారత్‌తోనే కాకుండా మరో ఇతర దేశంతో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అన్నారు. పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదని,

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (09:57 IST)
పొరుగు దేశం భారత్‌తోనే కాకుండా మరో ఇతర దేశంతో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అన్నారు. పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదని, కానీ.. కాశ్మీర్‌ వివాదం పరిష్కారం కాకుండా శాంతి నెలకొనే అవకాశం లేదని పునరుద్ఘాటించారు. 
 
యురీ ఉగ్రదాడిపై ఎలాంటి విచారణ చేపట్టకుండానే నిందలు పాకిస్థాన్‌పై మోపడం భావ్యం కాదన్నారు. పైగా.. అంతర్జాతీయ సరిహద్దును దాటి.. పీవోకేలోకి ప్రవేశించి భారత ఆర్మీ కాల్పులు జరపడం అనేది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించారు. 
 
ఉకపోతే... పేదరికంపై పోరులో పోటీ పడదామంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సవాలుపై షరీఫ్‌ స్పందిస్తూ.. పంట పొలాల్లో యుద్ధ ట్యాంకులు తిరుగుతుంటే పేదరికంపై పోరాటం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇక కాశ్మీరీల పోరాటానికి తమ మద్దతు కొనసాగుతుందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments