Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోబెల్ శాంతి బహుమతి వేలం - రూ.800 కోట్లు పలికిన ధర

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (12:52 IST)
నోబెల్ బహుమతికి వేలం పాటలు నిర్వహించారు. దీనికి రికార్డు స్థాయిలో ధర పలికింది. రష్యా జర్నలిస్టు దిమిట్రీ మురతోవ్ తనకు వచ్చిన నోబెల్ బహుమతిని వేలం వేయగా, దీని ధర రూ.800 కోట్లుగా పలికింది. ఉక్రెయిన్‌లోని చిన్నారుల సంక్షేమం కోసం ఈ వేలం పాటలను నిర్వహించారు. ఈ వేలం పాటతో గతంలో ఉన్న అన్ని రికార్డులు బద్ధలైపోయాయి. 
 
కాగా, గత 2014లో జేమ్స్ వాట్సన్ తన నోబెల్ బహుమతిని విక్రయించారు. 1962లో ఈ బహుమతిని పొందారు. దీని ధర అప్పట్లో అత్యధికంగా రూ.4.76 మిలియన్ డాలర్లు పలికింది. అక్టోబరు 2021లో మురతోవ్ నోబెల్ పురస్కారాన్ని అందుకోగా, దీన్ని తాజాగా వేలం వేశారు.
 
ఉక్రెయిన్‌పై దాడి నేప‌థ్యంలో ర‌ష్యా త‌మ దేశంలోని జ‌ర్న‌లిస్టుల‌పై కొర‌ఢా రుళిపించిన విష‌యం తెలిసిందే. ఉక్రెయిన్‌లోని చిన్నారుల సంక్షేమం కోసం నోబెల్ శాంతి బ‌హుమ‌తిని వేలం వేయాల‌ని ముర‌తోవ్ నిశ్చ‌యించారు. 5 ల‌క్ష‌ల డాల‌ర్ల క్యాష్ అవార్డును కూడా ఆయ‌న ఛారిటీకి ఇచ్చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments