Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోబెల్ శాంతి బహుమతి వేలం - రూ.800 కోట్లు పలికిన ధర

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (12:52 IST)
నోబెల్ బహుమతికి వేలం పాటలు నిర్వహించారు. దీనికి రికార్డు స్థాయిలో ధర పలికింది. రష్యా జర్నలిస్టు దిమిట్రీ మురతోవ్ తనకు వచ్చిన నోబెల్ బహుమతిని వేలం వేయగా, దీని ధర రూ.800 కోట్లుగా పలికింది. ఉక్రెయిన్‌లోని చిన్నారుల సంక్షేమం కోసం ఈ వేలం పాటలను నిర్వహించారు. ఈ వేలం పాటతో గతంలో ఉన్న అన్ని రికార్డులు బద్ధలైపోయాయి. 
 
కాగా, గత 2014లో జేమ్స్ వాట్సన్ తన నోబెల్ బహుమతిని విక్రయించారు. 1962లో ఈ బహుమతిని పొందారు. దీని ధర అప్పట్లో అత్యధికంగా రూ.4.76 మిలియన్ డాలర్లు పలికింది. అక్టోబరు 2021లో మురతోవ్ నోబెల్ పురస్కారాన్ని అందుకోగా, దీన్ని తాజాగా వేలం వేశారు.
 
ఉక్రెయిన్‌పై దాడి నేప‌థ్యంలో ర‌ష్యా త‌మ దేశంలోని జ‌ర్న‌లిస్టుల‌పై కొర‌ఢా రుళిపించిన విష‌యం తెలిసిందే. ఉక్రెయిన్‌లోని చిన్నారుల సంక్షేమం కోసం నోబెల్ శాంతి బ‌హుమ‌తిని వేలం వేయాల‌ని ముర‌తోవ్ నిశ్చ‌యించారు. 5 ల‌క్ష‌ల డాల‌ర్ల క్యాష్ అవార్డును కూడా ఆయ‌న ఛారిటీకి ఇచ్చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments